సిరిగాయ పల్లి గ్రామంలో బిజెపి నాయకుల ఎన్నికల ప్రచారం

82చూసినవారు
సిరిగాయ పల్లి గ్రామంలో బిజెపి నాయకుల ఎన్నికల ప్రచారం
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని సిరిగాయ పల్లి గ్రామంలో మండల బిజెపి అధ్యక్షుడు రాఘవేందర్ ఆధ్వర్యంలో సినిమా సెన్సార్డు బోర్డ్ సభ్యుడు మల్లేష్, బిజెపి నాయకులు సోమవారం ఉపాధి హామీ కూలీలను కలిసి బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అనిల్, కృష్ణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్