15 వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం

63చూసినవారు
15 వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులో గురువారం కాంగ్రెస్ పార్టీ పరిగి నియోజకవర్గ బ్లాక్ వన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్థసారథి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కి ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్