వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులు

78చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ తండా లో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో చేతికొచ్చిన మొక్కజొన్న పంట పూర్తిగా పాడవడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు గ్రామానికి వచ్చి పంట పొలాన్ని పర్యవేక్షించి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేయాలని రైతులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్