ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

556చూసినవారు
పరిగి మండల పరిధిలోని మాదారం, బసిరెడ్డిపల్లి గ్రామాలలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్