వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని వీక్షించిన మాజీ ఎమ్మెల్యే

61చూసినవారు
వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని వీక్షించిన మాజీ ఎమ్మెల్యే
పరిగి నియోజకవర్గ పరిధిలోని మహమ్మదాబాద్ మండల కేంద్రంలో మంగళవారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వీధి నాటకాన్ని వీక్షించడం జరిగింది. అనంతరం కమిటీ సభ్యులు అతనిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రాచీన ఆచార సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్