సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ

1067చూసినవారు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ గ్రామంలో మంగళవారం జరిగిన బిజెపి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బూతు స్థాయి నుండి భాజపా పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్