గోడ పత్రికను ఆవిష్కరించిన ట్రస్ట్ చైర్మన్

50చూసినవారు
గోడ పత్రికను ఆవిష్కరించిన ట్రస్ట్ చైర్మన్
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో వచ్చే నెల మూడవ తేదీన జరగబోయే వెంకటేశ్వర స్వామి మహత్యం వీధినాటకానికి సంబంధించిన గోడ పత్రికను శనివారం పాత్రధారులు కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్, మల్లేష్, బిచ్చయ్య, నర్సింలు, అంజి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్