వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

66చూసినవారు
వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు
టీడీపీకి రాజీనామా చేసిన సీనీయ‌ర్ నేత యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఇవాళ ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్‌.భాస్కర్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ.. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకు మాత్ర‌మే టికెట్లు ఇచ్చార‌ని మండిప‌డ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్