2015లో దళిత చరిత్ర మాసం ప్రారంభం

85చూసినవారు
2015లో దళిత చరిత్ర మాసం ప్రారంభం
అమెరికన్లు, యూరోపియన్లు తమ తమ దేశాల్లో నివసిస్తున్న నల్లజాతీయుల గౌరవార్థం ఫిబ్రవరి, అక్టోబరు మాసాల్లో జరుపుకునే బ్లాక్ హిస్టరీ మంత్ స్ఫూర్తితో , దళిత మహిళల బృందం ఏప్రిల్ 2015లో దళిత్ హిస్టరీ మంత్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. తెన్మొళి సౌందరరాజన్, క్రిస్టినా ధనరాజ్, మారి జ్విక్- మైత్రేయి, సంఘపాలి అరుణ, ఆషా కౌటల్, మనిషి దేవి తదితర ఉద్యమకారులు దీనిని ప్రతిపాదించారు.

సంబంధిత పోస్ట్