రాకొండ గ్రామంలో భూ తగాదాలు.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి

75చూసినవారు
రాకొండ గ్రామంలో భూ తగాదాలు.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి
వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో ఆదివారం ఉదయం భూ తగాదాలతో దళితుల పై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మహిళలు అని చూడకుండా కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసిన అగ్రకుల నాయకులు , రక్తాలతో స్పృహ తప్పి పడిపోయారు. చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పలువురు గ్రామస్థులు తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్