వీధి నాటకాన్ని వీక్షించిన నాయకులు

56చూసినవారు
వీధి నాటకాన్ని వీక్షించిన నాయకులు
దోమ మండల పరిధిలోని ఉటుపల్లి గ్రామంలో ఆదివారం సంపూర్ణ రామాయణం వీధి నాటకం గ్రామ జానపద కళ బృందం ఆధ్వర్యంలో కొనసాగింది. భక్తులు వీక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేటి సమాజంలో శ్రీరాముడి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ధర్మ మార్గం ఎంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు, గ్రామ పెద్దలు భీమయ్య, నాటక బృందం సభ్యులు జంగయ్య, నారాయణ, అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్