క్షయ వ్యాధిని అరికడదాం- వైద్యులు

67చూసినవారు
క్షయ వ్యాధిని అరికడదాం- వైద్యులు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం క్షయ వ్యాధిపై వైద్యురాలు మాధురి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధి తగ్గుతుందన్నారు. క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్