ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

71చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని శివరెడ్డి పల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్