ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

1556చూసినవారు
పరిగి పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సవం రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి పరిగి నియోజకవర్గం నుండి అధిక మెజార్టీ ఇస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్