ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

51చూసినవారు
ఎంపీ అభ్యర్థిగా నామినేషన్
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గానికి చెందిన గోవింద్ నాయక్ బుధవారం రాజేంద్రనగర్ లో బహుజన ముక్తి పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో బహుజన ముక్తి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు దాస్ రామ్ నాయక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్