కబడ్డీ ఆడిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

1527చూసినవారు
గండీడ్ మండల పరిధిలోని జానం పల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కబడ్డీ టోర్నమెంట్ ని ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడలలోను, నిజ జీవితంలోను యువత గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, కే. ఎం నారాయణ, వెంకట్ యాదవ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్