బహుమతులను అందజేసిన పిసిసి సభ్యులు

84చూసినవారు
బహుమతులను అందజేసిన పిసిసి సభ్యులు
గండీడ్ మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో గురువారం క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా పిసిసి సభ్యులు రితిక్ రెడ్డి హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. క్రీడల వల్ల శారీరక మానసిక వికాసం పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్