వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బాసుపల్లి గ్రామంలో బుధవారం దోమ పోలీసులు ఏఎస్ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, బాల్యవివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.