ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

556చూసినవారు
ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
ప్రాథమికోన్నత పాఠశాల చిగురాల్ పల్లిలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి మండల విద్యాధికారి హరీష్ చంద్ర, సర్పంచ్ శ్రీ వెంకటయ్య హాజరయ్యారు. నేటి ఉపాధ్యాయులైన విద్యార్థులను అభినందించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ప్రతి విద్యార్థికి చదువు పట్ల ఆసక్తి పెరిగేలా బోధించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్