విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి- ప్రిన్సిపల్

63చూసినవారు
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి- ప్రిన్సిపల్
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలి సెట్ ప్రవేశ పరీక్ష కోసం మే1 తేదీ నుండి 21వ తేదీ వరకు విద్యార్థులకు పాలిటెక్నిక్ అధ్యాపకుల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆసక్తిగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ప్రిన్సిపల్ పరమేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్