కలెక్టర్ ను కలిసిన మాజీ సర్పంచులు ఎంపిటిసిలు

69చూసినవారు
కలెక్టర్ ను కలిసిన మాజీ సర్పంచులు ఎంపిటిసిలు
దోమ మండల పరిధిలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మన ఊరు మనబడి ప్రణాళిక క్రింద తరగతి గదుల నిర్మాణం, రిపేరింగ్ పనులు చేయడం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని ఆ నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలవడం జరిగిందని మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు శ్రీనివాస్ రెడ్డి బాలరాజ్, ఆంజనేయులు, కృష్ణ, సలీం, శేఖర్, వెంకటయ్య, సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్