భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

1090చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం మీదుగా సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ వెళ్తున్న సందర్భంగా పరిగి పోలీసులు అమరవీరుల చౌరస్తా వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్