నీటి వృథా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

81చూసినవారు
నీటి వృథా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏఎంఓ విద్యాసాగర్ అన్నారు. శనివారం కోస్గి పట్టణంలో వాక్ ఫర్ వాటర్ సంస్థ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి స్థానిక శివాజీచౌక్ లో జలసంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. వీరుమల్లేశ్ మాట్లాడుతూ. విద్యార్థులు భవిష్యత్ తరాలకు నీటి లభ్యత, ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్