పెద్దేముల్ చర్చికి నేటితో 50 ఏళ్లు పూర్తి

50చూసినవారు
పెద్దేముల్ చర్చికి నేటితో 50 ఏళ్లు పూర్తి
పెద్దేముల్ మండల కేంద్రంలోని చర్చి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1974 ఏప్రిల్ 16న నాటి క్రైస్తవ జిల్లా సూపరింటెండెంట్ ఎలియా పీటర్, పాస్టర్ జోసెఫ్ సురేష్ చేతుల మీదుగా ఈ చర్చి ప్రారంభమైంది. మంగళవారం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్