వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసు పల్లి మామిడి చెట్టు మూలమలుపులో సోమవారం సాయంత్రం బస్సు బైక్ డి ఒకరు మృతి మరొ ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నందు (36) అక్కడికక్కడే మరణించాడు. సాయిలు (28) తీవ్రంగా గాయపడ్డారు. ఇతనిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.