నేటి నుంచి ఎన్నికల సిబ్బందికి శిక్షణ

76చూసినవారు
నేటి నుంచి ఎన్నికల సిబ్బందికి శిక్షణ
చేవెళ్ల లోక్ సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులతోపాటు ఇతర సిబ్బందికి తాండూరులోని నెంబరు- 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం నుంచి శిక్షణ ఇస్తున్నట్లు ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. మే ఆరో తేదీ వరకు జరిగే శిక్షణలో 277 పోలింగ్ కేంద్రాలకు 1, 276 మంది సిబ్బందిని కేటాయించామన్నారు.

సంబంధిత పోస్ట్