అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

543చూసినవారు
వికారాబాద్ లోని అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామిని సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఆలయ ధర్మకర్త యన్. పద్మనాభం ఈఓ నరేందర్ దర్శన అనంతరం వేద ఆశీర్వచనాలు చేసారు. ఆలయ అర్చకులు ఈ సందర్భంగా కేంద్రమంత్రికి స్వామి వారి ఫోటో బహూకరించారు. ఈ కార్యక్రమం మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెఎస్. రత్నం, జిల్లా బిజెపి నాయకులు దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్