బాధితుడికి సెల్ ఫోన్ అప్పగింత

1077చూసినవారు
బాధితుడికి సెల్ ఫోన్ అప్పగింత
మహదేవ్ పూర్ మండలంలోని కాలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలం శ్రీకాంత్ తన వీవో మోబైల్ ఫోన్ ని కాలేశ్వరం బస్టాండ్ ఏరియాలో పోగొట్టుకున్నారు. వెంటనే బాధితుడు కాలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై భవాని సేన్ ఫిర్యాదును తీసుకొని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ ను బ్లాక్ చేసి వరంగల్ కు చెందిన వ్యక్తి వద్ద ఫోను ఉన్నట్లు గుర్తించి ఫోను రికవరీ చేసి ఆదివారం బాధితునికి అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్