ఎండ వేడికి చేపల మృతి

555చూసినవారు
చెరువులో నీటి సమృద్ధి తక్కువ అవడం ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని ఊరుచెరువులో ఎండవేడికి వేలాది చేపలు చనిపోయాయి. ఎండలు అధికమవడంతో వేడికి చెరువులోని చేపలు పెద్దఎత్తున మృతిచెందాయి. చెరువులో ఉన్న అతి తక్కువ నీటిపై చేపలు చనిపోయి తేలియాడుతూ ఉండటం శనివారం పలువురిని కలచివేసింది.

సంబంధిత పోస్ట్