శంకరన్న కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

537చూసినవారు
చత్తిష్ ఘడ్ రాష్ట్రం కాంకేడ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకరన్న కుటుంబాన్ని బుధవారం రాష్ట్ర మంత్రి సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే కన్ను సత్యనారాయణరావు పరామర్శించారు. శంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్