పిఓలు, ఎపిఓలకు, ఓపిఓలకు శిక్షణా తరగతులు

65చూసినవారు
పిఓలు, ఎపిఓలకు, ఓపిఓలకు శిక్షణా తరగతులు
లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ విధులు కేటాయించిన పిఓ, ఎపిఓలు, ఓపివోలకు మే 1, 2, 3వ తేదీల్లో రెండవ విడత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా తెలిపారు. 2వ విడత ర్యాన్డమైజేషన్ ప్రక్రియ నిర్వహణ తదుపరి పీఓ, ఏపీఓలకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మే 1, 2 తేదీల్లో పిఓలు, ఏపీఓలకు, 3వ తేదీన ఓపిఓలకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్