నాలుగు ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు

81చూసినవారు
భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన ఇసుక క్వారీ నుంచి అధిక లోడుతో వెళ్తున్న నాలుగు ఇసుక లారీలను పట్టుకున్నట్లు మంగళవారం మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మేడిగడ్డ వద్ద వాహన తనీఖలు చేపడుతుండగా ఇసుక లారీల పత్రాలను పరిశీలించారు. అధిక లోడుతో వెళ్తున్నట్లు అనుమానం రావడంతో తూకం వేయించి. సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్