స్వస్థలానికి మావోయిస్టు శంకర్రావు దంపతుల మృతదేహాలు

3636చూసినవారు
ఛత్తీస్ గడ్ లోని కాంకేర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్ కౌంటర్ జరగగా, 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య సుమన అలియాస్ రజిత ఉన్నారు. వారిద్దరి భౌతికకాయాలు స్వగ్రామానికి చేరుకున్నాయని, శుక్రవారం అంత్యక్రియలను నిర్వహించినట్లు బంధువులు చెప్పారు. కాగా, శంకర్ రావు పై రూ. 25 లక్ష రివార్డు ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్