మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా పని చేస్తున్న జలగం సతీష్ గౌడ్ కు ఊస్మానియా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగంలో డాక్టరేట్ ను ప్రకటించింది. లోహ ఆక్సైడ్ ల నానో కణాలనుపి వి ఏ మాత్రికలో చొప్పించిన నానో సంయోజకాల తయారి మరియు లక్షణీకరణ అనే అంశంపై 2018 వ సం. నుండి చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ఆయనను వరించింది. పలువురు హర్షం వ్యక్తంచేసి అభినందనలు తెలిపారు.