డోర్నకల్: జర్నలిస్టుని పరామర్శించిన ముల్కలపల్లి మాజీ సర్పంచ్

61చూసినవారు
డోర్నకల్: జర్నలిస్టుని పరామర్శించిన ముల్కలపల్లి మాజీ సర్పంచ్
ఇటీవల రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు సక్రంకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ముల్కలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాంప్రసాద్ శనివారం తన స్వగ్రామమైన దుబ్బతండాకి చేరుకొని సక్రంను పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన వంతుగా అర్థిక సహాయం అందచేశారు.

సంబంధిత పోస్ట్