నూతన ఆలయాన్ని రంగులతో ముస్తాబు

1089చూసినవారు
నూతన ఆలయాన్ని రంగులతో ముస్తాబు
జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్/దూలిమిట్ట మండలంలోని బైరన్ పల్లి గ్రామంలో నూతనంగా దుర్గమ్మ గుడిని నిర్మించారు. శనివారం ఈ సందర్భంగా నూతన ఆలయాన్ని వర్ణశోభితంగా రంగులతో ముస్తాబు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. త్వరలోనే వేదపండితులచే మూడు రోజుల పాటు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్