ఎన్నికల వ్యయ ఖర్చులను పక్కాగా నమోదు చేయాలి

69చూసినవారు
ఎన్నికల వ్యయ ఖర్చులను పక్కాగా నమోదు చేయాలి
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వ్యయ ఖర్చులను రిజిస్టర్ లో నమోదు చేయాలని ఎన్నికల వ్యయ ఖర్చుల పరిశీలకులు ఏ. ధిలీబన్ అధికారులను ఆదేశించారు. శనివారం జనగాం జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు డబ్బు, మద్యంపై నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్