జనగాం: మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కు సన్మానం

51చూసినవారు
జనగాం: మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కు సన్మానం
జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవము సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నియామకమైన జూలుకుంట్ల లావణ్యరెడ్డిని మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యురాలు చిగురు సరిత ఘనంగా సన్మానించారు. సోమవారం ఈసందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్