ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందస్తు అనుమతి తప్పనిసరి

1530చూసినవారు
ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందస్తు అనుమతి తప్పనిసరి
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా సంబంధిత విద్యాశాఖ నుండి అనుమతి తీసుకోవాలని జనగాం జిల్లా అధికారులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు. కాగా ఎస్జీటీలు ఎస్ఏ లుగా, ఎస్ఏ లు హెచ్ఎం లుగా పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్