ఆపన్నహస్తం అందించాలని కోరుతున్న క్రీడాకారిణి

57చూసినవారు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గొల్ల గూడెం గ్రామంలో దయ్యాల భాగ్య చిన్నప్పుడే ఒక కాలు లేకుండా పుట్టింది. ఆటల మీద మక్కువతో పారా త్రో గేమ్స్ పట్టుసాదించింది. ఇటీవల ఝార్ఖండ్ లో జరిగిన నేషనల్ మీట్ కి తెలంగాణ టీం తరుపున పాల్గొంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన భాగ్య ఇండియన్ టీం కీ సెలెక్ట్ కావడంతో కంబోడియాలో జరిగే ప్యారా త్రోబాల్ ఇండియన్ టీం కు ఎంపికయ్యారు. అక్కడికి వెళ్లేందుకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని సెలక్టర్ తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున ఎవరైనా దాతలు స్పందిస్తారేమోనని కోరుతుంది. ఫోన్ పే నెంబర్: 7659850362

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్