విద్యుత్ షాక్ తో రైతు మృతి

2210చూసినవారు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామంలో శనివారం లింగాల వెంకన్న అనే రైతు వ్యవసాయం బావి దగ్గర ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్