తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు

1035చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంగళవారం మానుకోట ఎంపీ మలోత్ కవిత క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అని, జీవితంలోవచ్చే కష్టసుఖాలను షడ్రుచుల పచ్చడిని తీసుకొని మధురానుభూతిని పొందాలన్నారు. ఈ నూతనసంవత్సరంలో ప్రజలందరికీ మధురమైన క్షణాలుఅందాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్