కేసముద్రం. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

59చూసినవారు
కేసముద్రం. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు అదే విధంగా మాజి ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పిలుపు మేరకు రైతుల కోసం జరుగుతున్న అన్యాయల మీద ధర్నా చేయడం జరుగుతుంది. రైతు భరోసా కింద 15000 ఇస్తామని చెప్పి ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చేయకపోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి15000 రైతు భరోసా మరియు రైతు రుణ మాఫీ వేయాలని కోరుతున్నాం.

సంబంధిత పోస్ట్