జిల్లా పోలీస్ కార్యాలయంలో రిఫ్రీజీరేటర్ ను ప్రారంభించి ఎస్పీ

1089చూసినవారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో రిఫ్రీజీరేటర్ ను ప్రారంభించి ఎస్పీ
మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి త్రాగు నీటి కొరకు వాటర్ డిస్పెన్సర్ రిఫ్రీజీరేటర్ ను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ సోమవారం ప్రారంభించారు. ఏ. ఆర్ డిఎస్పీ శ్రీనివాస్ నెత్రుత్వంలో ఆర్ఐ వెల్ఫేర్ సాంబా శివరావు ఈ వాటర్ రిఫ్రీజీరాటర్స్ ను ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ జోగుల చన్నయ్య, ఆర్. ఐ సోమల్లు, ఆర్.ఐ అనిల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్