నీళ్లు లేక అల్లాడుతున్న మూగజీవులు

561చూసినవారు
తరముకొస్తున్న కరువుతో మూగ జీవులకు గ్రాసం సైతం దొరకడం లేదు. అది ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం ఆకేరువాగు నీళ్లు లేక పూర్తిగా అడుగంటి పోయింది, దీనికి తోడు చెరువులు సైతం నెర్రెలతో కనిపిస్తున్నాయి. రైతులకు నీళ్లు లేక పొలాల ఎండిపోతున్నాయంటూ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రైతంగాని కష్ట కాలం నుంచి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్