న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్

57చూసినవారు
న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్
ములుగు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ నిర్వహించి రైతుల సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కాన్సెల్ రాచర్ల రాజకుమార్ అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్