బాంబులతో బిల్ట్ ఫ్యాక్టరీ కూల్చివేత

79చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ 2014లో మూతపడింది. కాగా ఫ్యాక్టరీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఫ్యాక్టరీ కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫ్యాక్టరీకి చెందిన భారీ భవనాలు, పొగ గొట్టాలను బాంబులు పెట్టి పేల్చి వేస్తున్నారు. దీంతో కమలాపురం గ్రామంలో భారీ శబ్దాలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్