వేలుబెల్లి గ్రామంలో కుల్లె ప్రకృతి వనం ధ్వంసం

69చూసినవారు
వేలుబెల్లి గ్రామంలో కుల్లె ప్రకృతి వనం ధ్వంసం
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయి ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని బుధవారం అగ్గి పాలు చేశారు. 4 లక్షల రూపాయల విలువ చేసే పూలు, పండ్ల మొక్కలు నీటి మోటారు పైపులు కాలి బూడిదయ్యాయి. ఇంత పెద్ద నష్టం జరిగిన కానీ ఇటువైపు గ్రామ కార్యదర్శి గాని, గ్రామ ప్రత్యేక అధికారి గాని కన్నెత్తి చూడలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్