ములుగు ఓఎస్టీగా బాధ్యతలు చేపట్టిన గితే మహేశ్ బాబాసాహెబ్

81చూసినవారు
ములుగు జిల్లా నూతన ఓఎన్డీగా గితే మహేశ్ బాబాసాహెబ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేస్తున్న గితే మహేశ్ బాబా సాహెబ్ ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ములుగు ఓఎస్టీగా నియమించింది. ఈ మేరకు నేడు బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ ను ఓఎస్డీ గితే మహేశ్ బాబాసాహెబ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్