ములుగు: నూతన డిఎస్సీ టీచర్లకు కౌన్సెలింగ్

69చూసినవారు
ములుగు: నూతన డిఎస్సీ టీచర్లకు కౌన్సెలింగ్
ములుగు జిల్లాలో డిఎస్సీ-2024 ద్వారా నియామకమైన నూతన ఉపాధ్యాయులు మంగళవారం పోస్టింగ్ కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ములుగు డిఈఓ జి. పాణిని తెలిపారు. రేపు తెలంగాణ మోడల్ స్కూల్ బండారుపల్లిలో ఒరిజినల్ నియామక పత్రం, ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని హాజరు కావాలన్నారు. వీరికి మెరిట్ ఆధారంగా కొన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్